వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఈనెల 14న పోలవరానికి సీఎం వైయస్ జగన్
11 Dec 2020 7:54 PM
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ఈనెల 14వ తేదీన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సందర్శించనున్నారు. క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేయనున్నారు. జాతీయ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలనేది సీఎం వైయస్ జగన్ సంకల్పం.. ఆ దిశగానే 2021 నాటికి ప్రాజెక్టు పూర్తిచేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ప్రాజెక్టు ఖర్చు విషయంలో ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సవివరంగా సీఎం లేఖ కూడా రాసిన విషయం తెలిసిందే.