రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
వ్యవసాయరంగంపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
13 Apr 2020 3:08 PM
తాడేపల్లి: వ్యవసాయ రంగంలో ప్రస్తుత పరిస్థితులపై సీఎం వైయస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరటిని స్థానిక మార్కెట్లకు పంపించాలని అధికారులను సీఎం ఆదేశించారు. మార్కెటింగ్కు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. అదే విధంగా ఆక్వారంగ పరిస్థితులపై ఆరా తీశారు. ఇతర రాష్ట్రాలకు చేపల రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అమెరికా, యూరోప్ లాంటి దేశాలకు రొయ్యలను ఎగుమతి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
నిత్యావసర వస్తువుల ధరలపై తప్పనిసరిగా పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ప్రతి దుకాణం వద్ద ధరలతో కూడిన బోర్డులు కచ్చితంగా ఉండాలన్నారు. నిత్యవాసరాలను ఎక్కవ ధరలకు అమ్మితే ఆ దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.