కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ఢిల్లీ చేరుకున్న సీఎం వైయస్ జగన్
12 Feb 2020 4:15 PM
ఢిల్లీ: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్టులో సీఎం వైయస్ జగన్కు వైయస్ఆర్ సీపీ ఎంపీలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి బయల్దేరిన సీఎం వైయస్ జగన్ మరికొద్దిసేపట్లో ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కానున్నారు. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులకు నిధులు, విభజన హామీలు, పెండింగ్ బిల్లులపై ప్రధానితో చర్చించనున్నారు.