19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
ఆర్థిక అసమానతలపై పోరాడిన అభ్యుదయ వాది జాషువా
28 Sep 2022 10:59 AM
మహాకవి జయంతి సందర్భంగా సీఎం వైయస్ జగన్ ఘన నివాళి
తిరుపతి: ఆర్థిక అసమానతలపై పోరాడిన అభ్యుదయ వాది కవి శ్రీ గుర్రం జాషువా అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. మహాకవి జయంతి సందర్భంగా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. ఈ మేరకు సీఎం బుధవారం ట్వీట్ చేశారు. కవిత్వమే ఆయుధంగా మూఢాచారాలపై తిరగబడ్డ ఆధునిక తెలుగు కవి శ్రీ గుర్రం జాషువా. వడగాల్పు నా జీవితం.. వెన్నెల నా సాహిత్యం అంటూ పేదరికం, వర్గ సంఘర్షణ, ఆర్థిక అసమానతలపై పోరాడిన అభ్యుదయ వాది జాషువా. మహాకవి జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను అంటూ ట్విట్టర్లో సీఎం వైయస్ జగన్ పేర్కొన్నారు.