ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
గవర్నర్ను కలిసిన సీఎం వైయస్ జగన్ దంపతులు
28 Apr 2022 8:12 PM
విజయవాడ: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి, వైయస్ భారతి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్భవన్కు చేరుకున్న సీఎం వైయస్ జగన్ దంపతులకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, ఇతర అధికారులు స్వాగతం పలికారు. గవర్నర్ దంపతులను కలిసిన సీఎం దంపతులు వారికి పుష్పగుచ్ఛం, జ్ఞాపికను అందజేశారు. అనంతరం గవర్నర్, సీఎంల మధ్య దాదాపు గంటకు పైగా చర్చ జరిగింది. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సీఎం వైయస్ జగన్ దంపతులను గవర్నర్ శాలువాతో సత్కరించి జ్ఙాపికను అందజేశారు.