మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
అమిత్షాతో ముగిసిన సీఎం వైయస్ జగన్ భేటీ
17 Mar 2023 3:11 PM
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్షాతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ ముగిసింది. పార్లమెంటులోని హోం మంత్రి కార్యాలయంలో సమావేశమైన సీఎం.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అమిత్షాతో చర్చించారు. ఈ మేరకు సీఎం వినతి పత్రం అందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం వైయస్ జగన్ ఇవాళ ఉదయం పార్టీ ఎంపీలతో సమావేశం అయ్యారు. అనంతరం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయిన విషయం విధితమే.