రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
నేడు ఢిల్లీకి సీఎం వైయస్ జగన్
16 Mar 2023 12:44 PM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం ఎయిర్పోర్టుకు బయల్దేరుతారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి సాయంత్రం 7.15 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి జన్పథ్-1లోని తన అధికారిక నివాసానికి చేరుకుంటారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్రమంత్రులతో సీఎం వైయస్ జగన్ భేటీ కానున్నట్టు సమాచారం.