కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
చంద్రబాబుకు ఉలిక్కిపాటు ఎందుకు
12 Dec 2019 10:18 AM
- అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
జీవో 2430 రద్దు చేయమని టీడీపీ నాయకులు డిమాండ్ చేయడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. అసలు చంద్రబాబు ఈ జీవో చదివి ఉండకపోవచ్చు లేదా చదివినా అర్థంక అయ్యుండకోవచ్చు. ప్రింట్అ, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు ప్రచారం చేయడం కానీ, ప్రింట్ చేయడం కానీ, ప్రసారం చేయడం కానీ చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జీవోలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ప్రభుత్వ లేదా ఆయా శాఖల గౌరవాన్ని పడిపోయేలా అసత్య ప్రచారం చేస్తే సంబంధిత వ్యక్తలపై చర్యలు తీసుకుంటామని జీవో ప్రకటించారు. ముఖ్యమంత్రి గౌరవాన్ని దిగజార్చేలా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో అసత్య కథనాలు రాస్తే చూస్తూ ఊరుకోవాలా. ముఖ్యమంత్రికి ఆ కనీస గౌరవం ఉంటుందని నలభై ఏళ్ల అనుభవమున్న చంద్రబాబుకు తెలియకపోతే ఎవరూ ఏమీ చేయలేరు.