మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి వైయస్ జగన్తోనే సాధ్యం
26 Jan 2019 2:49 PM
గోరంట్ల మాధవ్
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరడం సంతోషంగా ఉందని గోరంట్ల మాధవ్ అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో గోరంట్ల మాధవ్ వైయస్ఆర్ సీపీలో చేరారు. అనంతరం గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాల ఆలోచనలను ముందుకు తీసుకెళ్తూ వైయస్ జగన్ బాటలో నడవాలనే ఉద్దేశంతో పార్టీలో చేరానన్నారు. అనంతపురంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి.. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేస్తానన్నారు. వైయస్ జగన్తోనే బడుగు, బలహీనవర్గాలకు మేలు జరుగుతుందన్నారు.