మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
16 Sep 2022 9:26 AM
అమరావతి: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, ఆర్ధికాభివృద్ధి అనే అంశంపై ఇవాళ స్వల్ప కాలిక చర్చ జరగనుంది. ఎనిమిది బిల్లులను ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం. ఇండియన్ స్టాంప్స్ సవరణ బిల్లు, యూనివర్సిటీ ల చట్ట సవరణ బిల్లు,ఆర్.జి.యూ.కె.టి సవరణ బిల్లు,పంచాయతీ రాజ్ సవరణ బిల్లు,రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లు,సివిల్ సర్వీసెస్ రిపీల్ బిల్లు,అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ సవరణ బిల్లు,ల్యాండ్ టైటిలింగ్ బిల్లులు ఈ లిస్ట్లో ఉన్నాయి. శాసన మండలిలో బీఏసీ నివేదిక ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం. ఆపై విద్యా సంస్కరణలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.