వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
మహానేత జయంతి రోజునే రైతు దినోత్సవం
30 Jun 2020 1:08 PM
తాడేపల్లి: జూలై 8వ తేదీ.. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖరరెడ్డి అన్నదాతల సంక్షేమానికి చేసిన సేవలు, చేపట్టిన కార్యక్రమాలకు గుర్తుగా మహానేత జయంతిని ఏటా రైతు దినోత్సవం జరుపుకోనున్నారు. కాగా, వైయస్ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించడంపై రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.