మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
మన సమస్యలు తీరాలంటే జగనన్న సీఎం కావాలి
20 Nov 2018 4:20 PM
అరకు పార్లమెంట్ సమన్వయకర్త మాధవి
విజయనగరం: మనందరి సమస్యలు తీరాలంటే ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ కావాలని అరకు పార్లమెంట్ సమన్వయకర్త మాధవి కోరారు. ఇందుకోసం అందరం నడుం బిగించి పని చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలన్నారు. మీరంతా చదువుకోవాలంటే జగనన్న సీఎం కావాల్సిందే అన్నారు. వైయస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే మన సమస్యలు తీరుతాయని చెప్పారు.