మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
వెయ్యి కిలోమీటర్లకు చేరువలో ప్రజా సంకల్ప యాత్ర
29 Jan 2018 12:46 PM
నెల్లూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర వెయ్యి కిలోమీటర్లకు చేరువలో ఉంది. మరి కాసేపట్లో వైయస్ జగన్ పాదయాత్ర సైదాపురం మండలంలోకి ప్రవేశిస్తుంది. తద్వారా ప్రజాసంకల్పయాత్ర ద్వారా ఆయన 1000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకుంటారు. ఈ సందర్భంగా సైదాపురం వద్ద విజయ స్థూపాన్ని ఏర్పాటు చేశారు.