రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం
12 Dec 2018 1:25 PM
శ్రీకాకుళం: కళింగ కోమట్లకు కార్పొరేషన్తో పాటు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కళింగ కోమట్లు వైయస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. తమను ఓబీసీలో చేర్చడంతో పాటు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జననేతను కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన వైయస్ జగన్ కార్పొరేషన్తో పాటు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.