చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
పాఠ్యపుస్తకాలు అందలేదన్నా..
26 Dec 2018 2:29 PM
శ్రీకాకుళంః విద్యా సంవత్సరం ముగియబోతున్న ఇంకా పాఠ్య పుస్తకాలు అందలేదని చాపర ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు వాపోయా. పుస్తకాలు లేని కారణంగా తమ చదువులు ఆగిపోయాయని టెన్త్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొ పుస్తకాన్ని పంచుకుని చదుకోవలసి వస్తుందన్నారు.పరీక్షలకు కేవలం రెండు నెలలే సమయం ఉందని, పుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. పుస్తకాలను అరకొరగా సరఫరా చేస్తున్నారని వాపోయారు. పాఠశాలలో వసతులు కూడా సరిగా లేవని విద్యార్థులు వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు.