కర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారు
అన్నా ఆర్టీసీని ఆదుకోండి
31 Dec 2018 1:01 PM
శ్రీకాకుళంఃప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్ను ఆర్టీసీ ఉద్యోగులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.వేతన సవరణ చేయాలని,కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతూ జననేతకు వినతిపత్రం సమర్పించారు.కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు.నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని ఆదుకోవాలన్నారు.నిత్యావసర ధరలు పెరుగుపోయాయని,ఆర్టీసీ జీతభత్యాలు అరకొరగానే ఉందన్నారు.ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు.అన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.