మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
చిన్నారులకు అక్షరాభ్యాసం
09 Jul 2018 12:06 PM
తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా ప్రజలు తమ బిడ్డలకు జననేత వైయస్ జగన్ చేతుల మీదుగా అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారు. తన వద్దకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరిస్తున్న వైయస్ జగన్ వారి బిడ్డలకు పలకపై అక్షరాలు రాయించి, పలికిస్తున్నారు. వైయస్ జగన్తో అక్షరాభ్యాసం చేయించుకోవడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మనందరి ప్రభుత్వం వచ్చాక మీ బిడ్డలను చదవించే బాధ్యత తీసుకుంటానని వైయస్ జగన్ వారికి హామీ ఇచ్చారు.