చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరిక
ప్రారంభమైన 287వ రోజు నాటి ప్రజా సంకల్పయాత్ర
16 Oct 2018 11:04 AM
విజయనగరంః ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర బొబ్బిలి నియోజకవర్గంలో కొనసాగుతోంది. 287వ రోజు నాటి పాదయాత్ర కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. లక్ష్మిపురం క్రాస్ నుంచి ప్రారంభమైన పాదయాత్రకు ప్రజలు భారీసంఖ్యలో ఘన స్వాగతం పలుకుతున్నారు. దారిపొడవునా జననేత కోసం ప్రజలు బారులు తీరారు. సమస్యలు చెప్పుకోవడానికి, రాజన్న బిడ్డను చూడడానికి ఎదురుచూస్తున్నారు. బాడండి,ముగడ, చిన్న భీమవరం క్రాస్ మీదగా పెద భీమవరం వరుకు పాదయాత్ర కొనసాగుతుంది.