286 వ రోజు నాటి పాదయాత్ర షెడ్యుల్

గజపతినగరం: ప్రతిపక్ష నేత
వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర 286  వ రోజు విజయనగరం జిల్లా గజపతినగరం, బొబ్బిలి
నియోజకవర్గాల్లో కొనసాగనుంది. సోమవారం ఉదయం దత్తి రాజేరు మండలం నుంచి ప్రారంభమై
చౌదంతి వలస మీదుగా  బొబ్బిలి
నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. పిండ్రంగి వలస,పెద్దపల్లి క్రాస్, లక్ష్మీపురం
క్రాస్ వరకు పాదయాత్ర జరుగుతుంది. 

తాజా వీడియోలు

Back to Top