మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ప్రారంభమైన పాదయాత్ర
24 Dec 2018 10:39 AM
శ్రీకాకుళం: ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజా
మానిఫెస్టోను రూపొందించేందుకు పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్
మోహన్ రెడ్డి తన 330 వ రోజు నాటి యాత్రను పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు క్రాస్
నుంచి ప్రారంభించారు. జననేత వెంట వేలాది మంది నడుస్తూ తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు.
నేటి సాయంత్రం మెళియాపుట్టిలో బహిరంగ సభ జరగనుంది.