వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ జగన్ను కలిసిన ముస్లింలు
11 Apr 2018 12:52 PM
గుంటూరు: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్రలో ముస్లింలు వైయస్ జగన్ను కలిశారు. తమ కష్టాలను జననేతతో చెప్పుకున్నారు. వారి సమస్యలపై స్పందించిన వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.