చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
నష్టాల్లో ఉన్న ప్రతి చక్కెర ఫ్యాక్టరీని ఆదుకుంటాం
29 Aug 2018 1:28 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి
విశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మూతపడ్డ చక్కెర ఫ్యాక్టరీలన్నింటినీ తెరిపిస్తానని వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం ప్రజా సంకల్ప యాత్రలో చెరకు రైతులు వైయస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా నష్టాల్లో ఉన్న చక్కెర కర్మాగారాలన్నింటినీ అన్ని విధాల ఆదుకుంటామని జననేత పేర్కొన్నారు. వైయస్ జగన్ హామీతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.