దాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
జననేత వైయస్ జగన్ను కలిసిన అంధ టీచర్ శంకర్
19 Sep 2018 11:46 AM
విశాఖః గిడిజాలకు చెందిన అంధ టీచర్ శంకర్ వైయస్ జగన్ కలిసి తమ కష్టాలు చెప్పుకున్నారు. పాఠ్య పుస్తకాలు బ్రెయినీ లిపిలో కూడా అచ్చువేయించాలని కోరారు. అంధులకు ఉద్యోగవకాశాలు పెంచాలన్నారు.పోటీ పరీక్షాల మెటిరియల్ కూడా బ్రెయినీ లిపిలో అందించాలన్నారు. అంధ మహిళా టీచర్లకు రక్షణ కరువైందన్నారు. వైయస్ జగన్ ఆప్యాయంగా సమస్యలు విని భరోసా ఇచ్చారు.