కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
హామీలను పూర్తిగా విస్మరించిన చంద్రబాబు
06 Oct 2017 12:46 PM
విజయవాడ: ఎన్నికల ముందు 600లకు పైగా వాగ్ధానాలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని పూర్తిగా విస్మరించాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 35వ వార్డులో వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించే అర్హత తెలుగుదేశం పార్టీ నేతలకు లేదన్నారు. నమ్మించి ప్రజలచేత ఓట్లు వేయించుకొని వారిని వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. చంద్రబాబు చేతిలో మోసపోయిన ప్రజలు టీడీపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.