కారంచేడులోని దళితుల ఊచకోత చేసింది మీరే కదాకడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరిజూన్4 తర్వాత టీడీపీ, జనసేన అడ్రస్ గల్లంతు ఖాయం!ఉత్తరాంధ్ర అభివృద్ధికి "కూటమి" అనుకూలమా..? వ్యతిరేకమా..?సీఎం వైయస్ జగన్కు మద్దతు తెలిపిన ఎంఆర్పీఎస్ నాయకులువైయస్ఆర్ సీపీలో చేరిన గమ్మిని సుబ్బారావు
అమలుకు సాధ్యం కాని హామీలతో మోసం
18 Feb 2017 12:17 PM
తూర్పుగోదావరిః రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి గడప గడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో భాగంగా చింతూరు మండలం పోతనపల్లి గ్రామంలో పర్యటించారు. ప్రతి గడపకు వెళ్లి ప్రజా బ్యాలెట్ పంపిణి చేశారు. 2014 ఎలక్షన్ లో గద్దెనెక్కాలానే దురుద్దేశంతో అమలకు సాధ్యంకాని అనేక హామీలు ఇచ్చి ,గద్దెనెక్కిన తరువాత అవి అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడని ఎమ్మెల్యే స్థానిక ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.