రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం
బాబు రాష్ట్రాన్ని నిలువునా దోచేస్తున్నారు
20 Oct 2016 3:12 PM
తూర్పుగోదావరి))ప్రభుత్వం జనచైతన్యయాత్రల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి మండిపడ్డారు. కపిలేశ్వరపురం మండలం వాకతిప్ప, నాగులచెరువు గ్రామాలలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల హామీల అమలుపై గడపగడపలో ప్రజాబ్యాలెట్ అందించి బాబు పాలనపై మార్కులు వేయించారు. రుణాల మాఫీ లేదు, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. పింఛన్లు ఉన్నవికూడా కత్తిరిస్తున్నారు. ప్రతీ దాంట్లో ప్రభుత్వం మోసం చేస్తోందని ప్రజలు పట్టాబివద్ద వాపోయారు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ బాబు రాష్ట్రాన్ని నిలువునా దోచేస్తున్నారని పట్టాబి ఫైర్ అయ్యారు.