కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
మృతదేహాలతో వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆందోళన
18 Dec 2015 1:53 PM
పులివెందుల:
బెంగళూరులో వైఎస్సార్సీపీ కార్యకర్తలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన
ఘటనపై వైఎస్సార్ జిల్లాలో పార్టీ శ్రేణులు, బంధువులు ఆందోళనకు దిగారు.
కార్యకర్తల మృతదేహాలతో జిల్లాలోని తొండూరు పోలీస్ స్టేషన్ ఎదుట
బైఠాయించారు. నలుగురి మృతికి కారణమైన కొండాపురం సీఐ రవిబాబుపై వెంటనే
చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఎంపీ
వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిలతో పాటు భారీ
సంఖ్యలో కార్యకర్తలు, మృతుల బంధువులు పాల్గొన్నారు.
బెంగళూరులో వైఎస్సార్సీపీ కార్యకర్తలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన
ఘటనపై వైఎస్సార్ జిల్లాలో పార్టీ శ్రేణులు, బంధువులు ఆందోళనకు దిగారు.
కార్యకర్తల మృతదేహాలతో జిల్లాలోని తొండూరు పోలీస్ స్టేషన్ ఎదుట
బైఠాయించారు. నలుగురి మృతికి కారణమైన కొండాపురం సీఐ రవిబాబుపై వెంటనే
చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఎంపీ
వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిలతో పాటు భారీ
సంఖ్యలో కార్యకర్తలు, మృతుల బంధువులు పాల్గొన్నారు.