చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
టీడీపీ..తెలుగు ప్రజలను దోచుకునే పార్టీ
22 Dec 2018 9:59 AM
విజయసాయిరెడ్డి ట్వీట్
అమరావతి: టీడీపీ అంటే తెలుగు ప్రజలను దోచుకునే పార్టీ అని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో యువతకు సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. తెలంగాణలో మహాకూటమి గెలిస్తే వంద రోజుల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ..ఏపీ ప్రజలకు ఇచ్చిన లక్ష ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడిస్తావని ప్రశ్నించారు. పోలవరం పనులను ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి కట్టబెట్టి కోట్లాది రూపాయలు అప్పన్నంగా ముట్టజెప్పారని, అక్రమాలపై కేంద్రం దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని ఆయన కోరారు.