సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
ఏపీకి ఆ రెండు పార్టీలు తీరని అన్యాయం చేశాయి
21 Mar 2018 11:18 AM
ఢిల్లీకి: ఏపీకి బీజేపీ, టీడీపీలు తీరని అన్యాయం చేశాయని, హోదా వద్దు..ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబే ద్రోహి అని వైయస్ఆర్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి విమర్శించారు. చంద్రబాబు గొప్పలు మానుకోవాలని హితవు పలికారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు క్షమించబోరని హెచ్చరించారు. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి వైయస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని గుర్తు చేశారు.