వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఇళ్ల కేటాయింపులో అవినీతిపై వైయస్ఆర్సీపీ ధర్నా..
21 Nov 2018 12:46 PM
విజయవాడః లెనిన్ సెంటర్లో వైయస్ఆర్సీపీ ధర్నా చేపట్టింది. ఇళ్ల కేటాయింపులో అవినీతిపై వైయస్ఆర్సీపీ నేతల ఆందోళన నిర్వహించారు. పక్కా ఇళ్లు ఇస్తామంటూ పేదల నుంచి టీడీపీ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారని వైయస్ఆర్సీపీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి మండిపడ్డారు. పారదర్శకంగా అర్హులైన వారికి ఇళ్లు కేటాయించాలని వైయస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. టీడీపీ పాలనలో అరాచపాలన సాగుతోందన్నారు.పేదలకు ఇళ్లు ఇస్తామంటూ అక్రమాలకు పాల్పడుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.