చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
వైయస్ఆర్సీపీ నేతలు పార్థసారధి, జోగి రమేష్ అరెస్టు
08 Aug 2018 12:27 PM
రైతులకు నీళ్లు ఇవ్వాలంటే అక్రమ అరెస్టులు చేస్తారా?
విజయవాడ: రైతులకు నీళ్లు ఇవ్వాలంటే అక్రమ అరెస్టులు చేస్తారా అని వైయస్ఆర్సీపీ అధికారప్రతినిధి పార్థసారధి, జోగి రమేష్ ప్రశ్నించారు. సాగునీరు అందించాలని ఇరిగేషన్ శాఖ ఎస్ఈకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న వైయస్ఆర్సీపీ నేతలు పార్థసారధి, జోగి రమేష్లను పోలీసులు అరెస్టు చేశారు. రైతులు రైతులకు నీళ్లు ఇవ్వకుంటే ప్రభుత్వం ఎందుకని నిలదీశారు. కనీసం వినతిపత్రం అందిస్తామన్నా..పోలీసులను పెట్టి అరెస్టులు చేయిస్తారా అని మండిపడ్డారు.