మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
హెచ్ఆర్సీకి వైయస్ఆర్సీపీ నేతల ఫిర్యాదు
04 Sep 2018 1:32 PM
గుంటూరు: నారా హమారా..టీడీపీ హమారా సభలో ముస్లింల అరెస్టుపై బాధితుల తరఫున వైయస్ఆర్సీపీ హెచ్ఆర్సీని ఆశ్రయించి పిటిషన్ వేసింది. ఈ పిటిషన్పై అక్టోబర్ 22న విచారణకు హెచ్ఆర్సీ ఆదేశించింది. వైయస్ఆర్సీపీ నేతలు ఇక్బాల్, రేహ్మన్, శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి మంగళవారం హెచ్ఆర్సీని కలిశారు. అక్రమంగా అరెస్టు చేసినందుకు పోలీసులను సస్పెండ్ చేయాలని, బాధితులకు రూ.5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని పిటిషన్లో కోరారు. సమస్యలపై ప్లకార్డులు ప్రదర్శిస్తే అరెస్టు చేశారని వైయస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు.