మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
స్వరాజ్యం మైదానం ప్రజల ఆస్తి...
26 Sep 2018 6:35 PM
విజయవాడః స్వరాజ్య మైదానం ప్రజల ఆస్తి అని వైయస్ఆర్సీపీ నేత మల్లాది విష్ణు అన్నారు. స్వరాజ్య మైదానాన్ని టీడీపీ అనుకూల కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి ప్రభుత్వం బరితెగించిందని విమర్శించారు. పులిచింతల ప్రాజెక్ట్ కా్రంటాక్టర్ శీనయ్య కోసం ఇదంతా చేశారని ఆరోపించారు. కాంట్రాక్టర్కు రూ.400 కోట్లు ధారాదత్తం చేసేందుకు కుట్ర జరుగుతుందన్నారు. స్వరాజ్య మైదానంపై ఇద్దరు సీఎస్లు హైకోర్టుకు వెళ్దాం అన్నా చంద్రబాబు ఎందుకు స్పందించడంలేదంటూ ప్రశ్నించారు.