కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
టీడీపీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది
22 Nov 2017 1:21 PM
హైదరాబాద్: అన్ని రంగాల్లో టీడీపీ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మండిపడ్డారు. వైఫల్యాలను ప్రత్యేక హోదా, ఇంత అంశాలను ముడిపెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన అస్తవ్యస్తంగా జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ముసలి కన్నీరు కార్చుతున్నారని, చంద్రబాబు లేఖ వల్లే రాష్ట్ర విభజన జరిగిందన్నారు.