రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
నేడు గవర్నర్తో వైయస్ జగన్ భేటీ
20 Dec 2016 12:36 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేటి సాయంత్రం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కలవనున్నారు. ఈ సందర్భంగా పెద్దనోట్ల రద్దు కారణంగా సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించానున్నారు. రూ.500లు, రూ.1000ల రద్దు కారణంగా రైతులు, చిరు వ్యాపారులు, కూలీలు క్షేత్రస్థాయిలో పడుతున్న అగచాట్లను గవర్నర్ దృష్టికి తెచ్చి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేయనున్నారు.