22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు
ఇడుపుల పాయలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన వైఎస్ జగన్
24 Dec 2015 10:05 AM
ఇడుుపల పాయ) వైఎస్సార్ జిల్లా పర్యటలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ ఇడుపుల పాయ నుంచి పర్యటన మొదలు పెట్టారు. అక్కడ దివంగత వైఎస్సార్ సమాధి దగ్గర కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం నుంచి అక్కడ పవిత్ర శోభ సంతరించుకొంది. కుటుంబ సభ్యులతో కలిసి మత పెద్దల ఆధ్వర్యంలో ప్రార్థనలు జరిపారు.