అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
తొలిరోజు పాదయాత్ర@8.9కి.మీ.
06 Nov 2017 6:55 PM
వైయస్ఆర్ జిల్లాః వైయస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తొలిరోజు ప్రజాసంకల్పయాత్ర ముగిసింది. మొదటి రోజు 8.9 కి.మీ వైయస్ జగన్ పాదయాత్ర సాగింది. ఇడుపుల పాయ నుంచి మారుతీనగర్, వీరన్నగట్టుపల్లె, కుమురంపల్లి మీదుగా వేంపల్లి రోడ్డువరకు వైయస్ జగన్ పాదయాత్ర కొనసాగింది. దారిపొడవునా వైయస్ జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మారుతినగర్ లో హారతులతో మహిళలు స్వాగతం పలికారు. వీరన్నగట్టుపల్లె సర్కిల్ లో వైయస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. వేలాది మంది ప్రజలు జననేతతో కలిశారు. వైయస్ జగన్ వెంట పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నడిచారు. ఇతర జిల్లాల నుంచి పార్టీ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు