కశ్మీర్ ముఖ్యమంత్రి మరణంపై దిగ్భ్రాంతి

హైదరాబాద్) జమ్మూ కశ్మీర్
ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ మరణంపై ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత,
వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన
కుటుంబ సభ్యులకు సంతాపం తెలియచేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఒక ప్రకటన విడుదల చేశారు.
శాంతి, సమైక్యత వెల్లివిరిసేందుకు క్రషి చేసిన రాజనీతిజ్నుడు అని సయీద్ ను వైఎస్
జగన్ అభివర్ణించారు. 

Back to Top