మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
'వైయస్'పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం
13 Apr 2013 6:53 PM
అనంతపురం, 13 ఏప్రిల్ 2013: మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్రెడ్డి హెచ్చరించారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సోనియా గాంధీలను ప్రసన్నం చేసుకునేందుకే మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్ఆర్ కుటుంబంపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. శవాలపై డబ్బులు ఏరుకునే రకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని రవీంద్రనాథ్రెడ్డి విమర్శించారు.