మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
తుఫాను నష్టంపై వైయస్ఆర్సీపీ సమావేశం
08 Nov 2012 9:16 PM
హైదరాబాద్
8 నవంబర్ 2012: నీలం తుఫాను దరిమిలా సంభవించిన అపార నష్టంపై చర్చించేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి శుక్రవారం సమావేశం కానుంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు లోటస్పాండ్ పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. గౌరవాధ్యక్షురాలు వై.యస్. విజయమ్మ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా తుఫాను బాధితులకు అందవలసిన పరిహారం, సహాయంపై చర్చిస్తారు. పార్టీ పరంగా చేపట్టవలసిన చర్యలపై నిర్ణయం తీసుకుంటారు.