కర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారు
టీడీపీ నేత నుంచి నాకు ప్రాణహాని
07 Feb 2017 7:05 PM
వైయస్ఆర్ సీపీ సర్పంచ్ రామ్మోహన్ పోలీసులకు ఫిర్యాదు
కూడేరు: తెలుగుదేశం పార్టీ నేతల నుంచి ప్రాణహాని వుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడేరు మండల పరిధిలోని ఉదిరిపికొండ తాండా సర్పంచ్ రామ్మోహన్ పోలీసులను ఆశ్రయించారు. ఉదిరిపికొండ తాండా చెందిన టీడీపీ నాయకుడు రవినాయక్ తనపై తన కుటుంబ సభ్యులపై దాడి చేశాడని కూడేరు పోలీసులకు రామ్మోహన్ ఫిర్యాదు చేశారు. ఉద్దేశ పూర్వకంగానే రవినాయక్ తన ఇంటి వద్దకు వచ్చి తనను దుర్భాషలాడుతు దాడి చేశాడని ఎస్ఐ రాజుకు వివరించారు. అభివృద్ధి పనులు చేయనివ్వకుండా రవినాయక్, తన అనుచరులు తనను అడ్డుకుంటున్నారని చెప్పారు. రవినాయక్పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.