మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
మామయ్యా.. బాగున్నావా..
08 Oct 2018 12:42 PM
విజయనగరం: ప్రజా సంకల్పయాత్రకు చిన్నారుల అభిమానం తోడయింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో కొనసాగుతున్న 281వ రోజు పాదయాత్రలో వైయస్ జగన్ను కలిసేందుకు స్కూల్ పిల్లలు క్యూకట్టారు. ఆ దారెంట వచ్చిన నడుచుకుంటూ వస్తున్న వైయస్ జగన్ను కలిసి మామయ్యా బాగున్నావా.. అంటూ ఆప్యాయంగా పలకరించారు. వైయస్ జగన్ ఏ గ్రామానికి వెళ్లినా ప్రజాభిమానం ఉప్పొంగుతూనే ఉంది. తమ కోసం తమ గ్రామాలకే వస్తున్న వైయస్ జగన్కు ప్రజలంతా ఘనస్వాగతం పలుకుతున్నారు. చీపురుపల్లి నియోజకవర్గం కలవచర్ల వద్ద దంపతులిద్దరూ తమ బిడ్డకు నామకరణం చేయాలని వైయస్ జగన్ను కోరారు. ఆ తల్లిదండ్రుల ఆకాంక్ష మేరకు చిన్నారికి భవిష్ అని పేరు పెట్టారు.