మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
షర్మిల యాత్రకు అద్భుత స్పందన: వైవీ
15 Nov 2012 3:33 PM
కర్నూలు:
అధికార, ప్రతిపక్షాల కుట్ర వల్లనే వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలులో ఉన్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. కర్నూలు పట్టణంలో ఆయన గురువారం మధ్యాహ్నం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అత్యధిక స్థానాలలో గెలుపొందుతుందని ఆయన చెప్పారు. షర్మిల పాదయాత్రకు విపరీతమైన స్పందన వస్తోందని సుబ్బారెడ్డి తెలిపారు.