సీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం
నిలకడగా సామ్యూల్స్ ఆరోగ్యం
15 Apr 2017 6:05 PM
రంగంపేట: ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రాజానగరం జిఎస్ఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గుడాల సామ్యూల్ ఆరోగ్యం నిలకడగా వుందని పార్టీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ సూర్యనారాయణరెడ్డి తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్పారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా సామ్యూల్స్ కాళ్లకు తగిలిన గాయాలకు వైద్యులు శస్త్ర చికిత్స చేశారని, ప్రస్తుతం ఆయన కోలుకొంటున్నారన్నారు. వైద్యులు సామ్యూల్కు కాస్త విశ్రాంతి అవసరమని చెప్పారన్నారు.