రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
సొమ్మసిల్లిన రోజా..నిమ్స్ కు తరలింపు
19 Mar 2016 2:59 PM
- ఉదయం నుంచీ ఎమ్మెల్యే రోజా గాంధేయ మార్గంలో నిరసన
- మండుటెండలో నిలిపివేసిన పచ్చ ప్రభుత్వం
- సొమ్మసిల్లటంతో ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్: చంద్రబాబు ప్రభుత్వ పైశాచికత్వం మీద మహిళా ఎమ్మెల్యే రోజా గాంధేయ
మార్గంలో నిరసన తెలిపారు. అసెంబ్లీ దగ్గర ఆమె సొమ్మసిల్లిపోయారు. దీంతో ఆమెను
చికిత్స కోసం నిమ్స్ కు తరలించారు.
హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో మహిళా
ఎమ్మెల్యే రోజా శాసనసభ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అధికార తెలుగుదేశం పార్టీ
అహంకారంతో శాసనసభ వర్గాలతో ఆమెను నిలువరించారు. మండు టెండల్లో నడిరోడ్డు మీద ఆమె
నిరసన తెలిపారు.
ఎప్పటికీ ప్రభుత్వంలో చలనం
లేకపోవటంతో ఆమె నిరసనకు దిగారు. ఎండలు తీవ్రంగా ఉండటం, అప్పటికే అనారోగ్యంతో
ఉండటంతో ఆమె సొమ్మసిల్లిపోయారు. దీంతో
ఆమెను నిమ్స్ కు తరలించారు.