మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
రిషితేశ్వరి నిందితులపై చర్యలు తీసుకోండి
29 Jul 2015 8:14 PM
వైఎస్సార్కడపజిల్లా ) ఆచార్య నాగార్జున యూనివర్శిటీ లో ఆత్మహత్య చేసుకొన్న రిషితేశ్వరి మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా లో విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. కడప నగరంలో భారీ ర్యాలీ తీయటంతో పాటు మానవ హారాన్ని నిర్వహించారు. ఇప్పటికైనా నిందితుల్ని అరెస్టు చేయాలని విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది.