బస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి
'రాజన్నరాజ్యం'తోనే కష్టాలు తీరతాయి: షర్మిల
21 Oct 2012 12:23 PM
పులివెందుల, 21 అక్టోబర్ 2012 : రాజన్న రాజ్యంతోటే ప్రజల కష్టాలు తీరుతాయని వైఎస్ షర్మిల అన్నారు. ఆదివారం ఉదయం పులివెందుల నుంచి నాల్గవ రోజు పాదయాత్ర ప్రారంభించిన ఆమె రింగ్ రోడ్డు వద్ద కాసేపు విద్యార్థులతో మాట్లాడారు. కరెంటు కోతలతో చదువుకునేందుకు ఇబ్బంది పడుతున్నామని ఓ విద్యార్థిని షర్మిల దృష్టికి తేగా, ముఖ్యమంత్రి మొద్దునిద్ద వల్లే రాష్ట్రంలో ఈ దుస్థితి నెలకొందని ఆమె వ్యాఖ్యానించారు. అన్ని రాష్ట్రాలూ విద్యుత్తును కొనుగోలు చేస్తున్నా, మన సిఎం మాత్రం చోద్యం చూస్తూ కాలక్షేపం చేశారని షర్మిల విమర్శించారు.