19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
టీడీపీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ..
17 Nov 2018 11:17 AM
విజయనగరంః వైయస్ జగన్కు పార్వతీపురం నియోజకవర్గం ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైయస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జోగారావు అన్నారు. వైయస్ జగన్పై హత్యాయత్నం తర్వాత తొలిసారిగా నేడు పార్వతీపురం బహిరంగసభలో ఆయన ప్రసంగించనున్నారని, ఆయన ఏం మాట్లాడతారో నియోజకవర్గ ప్రజలతో పాటు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతపై కూడాను అంతం చేయడానికి అరాచకాలకు పాల్పడుతుందని విమర్శించారు. పార్వతీపురం నియోజకవర్గంల అనేక సమస్యలు ఉన్నాయన్నారు. సీతానగరం మండలంలో చెరకు రైతులకు సుమారు 11 కోట్ల 30 లక్షల రూపాయాలు బకాయిలు చెల్లించకుండా నడ్డి విరిచిందన్నారు. చెరకు రైతుల సమస్యలను వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు.పార్వతీపురం పట్టణంలో తాగునీటి సమస్య, అండర్గ్రౌండ్ డ్రైనేజీ గురించి వివరించామన్నారు.