కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ఆత్మగౌరవ యాత్రపై చంద్రబాబుకే స్పష్టత లేదు
02 Sep 2013 12:44 PM
హైదరాబాద్, 2 సెప్టెంబర్ 2013:
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆత్మగౌరవ యాత్రపై ఆయనకే స్పష్టత లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో ఆయన సోమవారం మాట్లాడుతూ.. చంద్రబాబు వైఖరితో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు అధికార దాహమే తప్ప ప్రజల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేదని జ్యోతుల వ్యాఖ్యానించారు. మహానేత డాక్టర్ వైయస్ఆర్ సూర్ఫితోనే సమైక్యవాదం వినిపిస్తామని ఆయన తెలిపారు.