మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
నెల్లూరు జిల్లా టీడీపీకి షాక్
14 Dec 2018 11:35 AM
నెల్లూరు: జిల్లా టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి ఆదాల అనుచరుడు వైవి రామిరెడ్డి జనవరి 9న వైయస్ఆర్సీపీలోకి చేరనున్నారు. ఇప్పటికే జిల్లాలో పలువురు టీడీపీపార్టీని వీడగా, తాజాగా సీనియర్ నాయకుడిగా ఉన్న వైవీ రామిరెడ్డి పార్టీని నుంచి వైదొలిగారు. 2019 జనవరి 9న వైయస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో రామిరెడ్డి పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. జిల్లాలో పార్టీకి చెందిన ఎంపీలు,మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్ల సమక్షంలో వైవి రామిరెడ్డి పార్టీలోకి చేరనున్నారు. అనంతరం 11న నెల్లూలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.